శ్రీశైలంలో ముగిసిన ఉగాది మహోత్సవాలు..

ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నిజరూప అలంకార రూపంలో ఆశీనులై భ్రమరాంబికాదేవి అమ్మవారికి అశ్వవాహనాధీసులైన శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూరహారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు భాజాభజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు ఆలయ ప్రకరోత్సవం గావించారు.