చిల్లర నాణేలతో ఏకంగా రూ. 1.30 లక్షల బైక్ కొన్నాడు..

చిత్తూరులోని పలమనేరులో బైక్ కొనాలనుకుని షోరూమ్‌కు వచ్చిన ఓ అర్చకుడు.. తన వెంట తీసుకొచ్చిన సంచులను చూపించి.. ఆ షోరూమ్ సిబ్బందిని ఖంగుతినిపించాడు. తాను ఇప్పటివరకు కూడబెట్టిన సొమ్ముతో బైక్ కొనేందుకు సిద్ధమైన అర్చకుడు.. తన కల సాకారం చేసుకున్నాడు.