ఒకే రోజు ఒకే చోట మూడు కొండచిలువలు కలకలం.. స్నేక్‌ క్యాచర్‌ చేతిని కొరికి..

మూడు పాములను అతి కష్టం మీద పట్టుకొని బందించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు స్నేక్ క్యాచర్ మూర్తి. మూడు చోట్లా స్నేక్ క్యాచర్ మూర్తి...పాములను పట్టుకున్నారు. అయితే దుర్గమ్మ ఆలయం వద్ద భారీ కొండ చిలువను బంధిస్తుండగా స్నేక్ క్యాచర్ మూర్తి పాము కాటుకు గురయ్యారు.