వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో..

ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘజియాబాద్ నుంచి రోడ్ షో ప్రారంభించిన మోదీ.. ఆ తర్వాత కాన్పూర్, బరేలీ, అయోధ్యలో కూడా రోడ్ షోలు చేశారు. ఈ ప్రదేశాలన్నింటిలో, మోదీ వాహనం ఎక్కిన వెంటనే, భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు, కమలంతో ప్రజలకు అభివాదం చేసేవారు.