సముద్రంలో తిరగబడిన బోటు.. మత్స్యకారులకు తప్పిన పెను ప్రమాదం..

తెలుగురాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది.