తెలంగాణకు మరోసారి కేంద్రం అన్యాయం చేసింది

తెలంగాణకు మరోసారి కేంద్రం అన్యాయం చేసింది పునర్విభజన చట్టం అంటే ఏపీ ఒక్కటే కాదు.. ఏపీతో పాటు తెలంగాణకు కూడా న్యాయం చేయాలి.. ఏపీకి నిధులిస్తే మాకేం బాధలేదు.. అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ కేటీఆర్‌ పేర్కొన్నారు.