ఏపీలోని పలు జిల్లాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన కార్యక్రమం 'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర'. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం.