మానవత్వం మంట కలిసిన వేళ..

కరీంనగర్ జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రాణాలు ఉన్న వృద్ధురాలిని స్మశానంలో వదిలి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు.. స్మశానం నుంచి మూలుగు శబ్ధాలు ఉన్న స్థానికులు వెళ్లి చూసేసరికి ప్రాణాలతో ఉన్న వృద్ధురాలు కనిపించింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కూకట్ల రాజవ్వ (70) అనే వృద్ధురాలిని ఇవ్వాలా ఉదయం ఎవరు లేని సమయంలో స్మశాన వాటికలో ఉన్న వరండాలో వదిలేసి ఘటన చోటు చేసుకుంది.