ఓ రైలు.. 5వేల మంది ఓటర్లు.. నాందేడ్ టు విశాఖ.. క్షణ క్షణం ఉత్కంఠ.. అసలు కథ ఏంటంటే..

రైలు ఆలస్యం కారణంగా ఓటు వేయలేమన్న ఆందోళనలో ఉన్నారు ఓటర్లు. నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రయాణీకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నామని చెబుతున్నారు. అయితే నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మే 12వ తేది రాత్రి 9.30 కు రావాల్సి ఉంది.