అరవ వంశంకు చెందిన వంశస్థులు గడిచిన 80 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అరవ వంశంకు చెందిన ఎనిమిదేళ్ల బాలికకు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామితో వివాహం జరిపించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రత్యక్ష కన్యాదానం పేరుతో బాలికను భాజా భజంత్రీలుతో తీసుకొచ్చి.. ఆలయంలోనే శ్రీవారితో వివాహం జరిపిస్తారు.