ఇవాళ ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆ మహానాయకుడిని స్మరించుకుంటున్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్కి వళ్లి నివాళులు అర్పిస్తున్నారు.