దర్జాగాకుర్చీలో కూర్చుని పోలీస్‌స్టేషన్ ఇన్ఫెక్షన్ చేస్తున్న వానరం

అయోధ్యలోని రామజన్మభూమి పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన ఒక వానరం SHO దేవేంద్ర కుమార్ కుర్చీపై కూర్చుంది. తర్వాత అక్కడ స్టేషన్ లో ఉన్న వారిని ఎంతో ప్రేమగా చూసింది. SHO సాహెబ్ కూడా తన కుర్చీలో కూర్చున్న వనరానికి సెల్యూట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.