నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి హైదరాబాద్ - గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అక్మల్(24) ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు.. హాస్టల్ యాజమాని పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.