డెఫ్ తయారీలో రాజస్థానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా చత్తీస్ఘడ్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. వెలిమినేడులోని తన దాబా పక్కన ఉన్న టేకుల అంజిరెడ్డికి చెందిన ప్లాట్లో ఎలాంటి అనుమతులు లేకుండా డెఫ్ తయారీ కేంద్రాన్ని నాగదేవ్ శంకర్ యాదవ్ నిర్వహిస్తున్నారు.పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. శంకర్ యాదవ్ చీకటి వ్యాపారాన్ని బయటపెట్టారు.