రుషికొండలో భీమిలి ఎమ్మెల్యే పర్యటన.. ప్రభుత్వం నిర్మించిన భవనాల పరిశీలన

విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలను పరిశీలించారు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు. కూటమి నేతలంతా కలిసి రుషికొండకు వెళ్లి.. భవనాల లోపలంతా తిరిగి వాటిని చూసొచ్చారు. రుషికొండలో గత ప్రభుత్వం కొన్ని నిర్మాణాలను చేపట్టింది.