ప్రజాదర్బార్‌కు భారీ స్పందన.. 50 రోజుల్లో 53 వేల ఫిర్యాదులు.. | CM Chandrababu - TV9

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ప్రజా ఫిర్యాదులు పోటెత్తాయి. 50 రోజుల్లో.. 53 వేల ఫిర్యాదులు అందడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఈ కంప్లైంట్స్‌కి సొల్యూషన్‌ ఎలా ఉండబోతోంది..? ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి..?