తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయ్. దీంతో రెండు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి.