పారాలింపిక్స్‌లో అవని లేఖర అరుదైన ఘనత.. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి అభినందనలు

ప్యారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌ 2024లో భారత మహిళా షూటర్‌ అవని లేఖర అదరగొట్టింది. మహిళా షూటింగ్‌ ఈవెంట్‌లో రెండు పతకాలు సాధించింది.