భార్యపై కోపంతో భర్త ఇల్లును తగులబెట్టాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనగర్కు చెందిన ముడారి బాలపోశయ్య అనే మత్స్యకారుడు ఇంటివద్ద చేపలు అమ్ముతూ, ఫ్రై చేసి విక్రయించేవాడు.