రోడ్డు పక్కన మొక్కజొన్న తిన్న మంత్రి రోజా..

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా రోడ్డు పై మొక్కజొన్న తిని సరదా గడిపారు. వడమాల పేట మండలం కాయం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తూ ఎస్వీ పురం టోల్ గేట్ వద్ద రోడ్డుపై ఆగారు.