ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి

తెలంగాణ నుంచి ఇటీవల ఏపీకి వెళ్లిన IASలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలిని నియమించిన సర్కార్.. ఏపీ టూరిజం అథారిటీ CEOగానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.