శ్రీరామ శోభాయాత్ర.. రామ నామ స్మరణతో నిండిపోయిన శైవ క్షేత్రం

నంద్యాల జిల్లా అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్టపన సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో స్థానికులచే శ్రీ రామ శోభాయాత్ర ఘనంగా జరిగింది. 108 కలశాలతో ముత్తైదువులు స్థానికులు సుమారు ఐదువందల మంది స్థానికులతో శ్రీరామ శోభాయాత్ర సాగింది. ముందుగా క్షేత్ర పాలకులు బయలు వీరభద్రస్వామి ఆలయం వద్ద మహిళలు కళాశాలు నెత్తిన పెట్టుకొని  శోభాయాత్రను  ప్రారంభించారు.