సీతారాముల కల్యనోత్సవాన్ని దేశం మొత్తం జరుపుకుంటుంది. కానీ భద్రాచలంలో రాములోరి కళ్యాణం మాత్రం వెరీ వెరీ స్పెషల్. భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలు అతి ముఖ్య ఘట్టం. ఈ తలంబ్రాలను సమర్పించడం తెలుగు రాష్ట్రాలలోని రామయ్య భక్తులు అత్యంత పవిత్ర కార్యక్రమంగా భావిస్తారు. తలంబ్రాల కోసం ధాన్యం పండించే సమయం నుంచి ఆ ధాన్యాన్ని చేతులతో వలిచి.. తలంబ్రాలు తయారు చేసి సీతారాములకు సమర్పించే వరకూ ఎంతో నియమనిష్టలను పాటిస్తారు. తాజాగా వరి పొలాల్లో కోటి తలంబ్రాలు పంట కోసం దాన్యం జల్లిన శ్రీరామచంద్రుడు హనుమంతుడు జాంబవంతుడు..ఎక్కడంటే