బ్రిడ్జి మే సవాల్.. హనుమకొండ లో టెన్షన్.. టెన్షన్..!

దాదాపు గంటకు పైగా నయీంనగర్ బ్రిడ్జిపై వెయిట్ చేసిన ఎమ్మెల్యే నాయినీ రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు చెడ్డి గ్యాంగ్ లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.