విదేశీ పర్యటనలో భాగంగా వియన్నా చేరుకున్నారు ప్రధాని మోదీ. ఆ దేశ అధ్యక్షుడు కార్ల్ నెహమర్ మోదీకీ ఘనస్వాగతం పలికారు.