ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ రగడ కంటిన్యూ అవుతోంది. రెండో రోజు జరిపిన చర్చల్లోను వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. మూడు డిమాండ్లకు ఓకే చెప్పిన దువ్వాడ.. రెండింటిని నిరాకరించారు. ప్రజెంట్ ఎమ్మెల్సీ ఉంటున్న ఇంటి విషయంలో ఇద్దరు పట్టుబడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలేంటున్నారు.