అడవుల్లో ఉండాల్సిన పాములు చలి–వర్షాల కారణంగా వెచ్చదనం కోసం జనావాసాల్లోకి చేరుతున్నాయి. కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువులోనూ ఇలాంటి ఘటనే నమోదైంది. గడ్డివాము వద్ద గడ్డి లాగుతుండగా అకస్మాత్తుగా ప్రత్యక్షమైన నల్లత్రాచుపాము స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. .. ..