ఆ సమస్యపై పాడి రైతు ఆవేదన.. గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన..

చిత్తూరులో ఒక పాడి రైతు వినూత్న నిరసనకు దిగారు. వీధికుక్కల దాడుల్లో లేగ దూడలు మరణిస్తున్నాయని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.