తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలనేదే మా లక్ష్యం : CM Revanth Reddy - TV9

తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలనేదే లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది సాధ్యం కావాలంటే 600 బిలియన్ డాలర్ సిటీగా హైదరాబాద్‌ అభివృద్ధి కావాలన్నారు.