నీ కష్టం పగోడికి కూడా రాకూడదు.. బ్రో! దొంగతనానికి వెళ్తే ఏమీ దొరకలేదనీ..

నీ కష్టం పగోడికి కూడా రాకూడదు.. బ్రో! దొంగతనానికి వెళ్తే ఏమీ దొరకలేదనీ.. దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. చోరీకి వచ్చిన చోట ఏమీ దొరక్కపోవడంతో జాలితో.. తన జేబులో నుంచి పర్సు తీసి, అక్కడ ఉన్న టేబుల్‌ మీద రూ.20 పెట్టి వెళ్లి పోయాడు. ఈ సంఘటన తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జులై 18న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..