విద్యుత్ షాక్ తగిలి లారీ దగ్ధం.. అందులో ఉన్న 35 మంది కూలీలు..

విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలానే రైల్వేకోడూరులో విద్యుత్ షాక్ తగిలి బొప్పాయి లోడుతో వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక మహిళా కూలి మృతి చెందగా చాలా మందికి గాయాలయ్యాయి.