రుణమాఫీ జరగని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్..

రుణమాఫీ జరగని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు.. రైతులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రుణమాఫీ జరగని రైతుల కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.