అమర జవాన్లకు నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

అమర జవాన్లకు నివాళులర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు వీరమరణం చెందారు. దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో ఒక ఆర్మీ ఆఫీసర్‌, నలుగురు సైనికులు ఉన్నారు. ఉగ్రవాదుల నక్కిఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపడుతుండగా సైనికులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.