ఉపాధ్యాయులకు పాలాభిషేకం.. వినూత్నంగా గురుభక్తి చాటుకున్న విద్యార్థులు..

10 సంవత్సరాలుగా విద్యాబుద్ధులు నేర్పి తమతో మమేకమైన ఉపాధ్యాయులు పాఠశాల నుంచి వేరే స్కూలుకు బదిలీపై వెళ్లడంతో విద్యార్థులు భావోద్వేగానికి గురైయ్యారు.