తెలంగాణ దంగల్ లో బీజేపీ ప్రచార జోరు | Telangana Elections 2023 - TV9
ఇవాళ తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. జనగామ, కోరుట్లలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం ఉప్పల్లో రోడ్షో నిర్వహిస్తారు. ఇక కేంద్రమంత్రి నితిన్గడ్కరీ ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభల్లో పాల్గొంటారు.