సమరయోధులకు వినూత్న రీతిలో చిత్రనివాళి

నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని వినూత్నమైన రీతిలో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను చిత్రీకరించి దేశ భక్తిని చాటారు. 240 మంది సమర యోధుల చిత్రాలను తన రక్తం A 3 డ్రాయింగ్ షీట్ పై 5 గంటల పాటు శ్రమించి ఎంతో అద్బతంగా చిత్రీకరించి ప్రశంసలు పొందారు. ఎందరో వీరుల త్యాగ ఫలమే నేటి స్వాంతంత్య్ర ఫలం అని చిత్రకారుడు కోటేష్ కొనియాడారు.