కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..

ఇటీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మైత్రి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ఏపీలోని నంద్యాల జిల్లాలో ప్రమాదానికి గురైంది.. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు..