YSRCP : వైసీపీ కొత్త ఇన్ ఛార్జ్ ప్రకటన వాయిదా - TV9

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు. అంతేకాకుండా.. నియోజకవర్గ ఇన్చార్జులతో కూడా సీఎం జగన్ భేటీ అవుతున్నారు. అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని.. అభ్యర్థులను మారుస్తున్నారు. ఈ తరుణంలో మూడో జబితా ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు.