Whatదేవీ శరన్నవరాత్రులలో అద్భుతం.. అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టిన దృశ్యం..!sapp Video 2024-10-11 At 7.58.28 Pm (1)

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు రోజుకో రూపంలో దుర్గమ్మను కొలిచి పూజలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక అలంకరణలు ఆయా ఆలయాలకు, మండపాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా భక్తులు వివిధ రకాల నైవేద్యాలతో పాటు బంగారామ్, వెండి వస్తువులను సైతం అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అయితే జంగారెడ్డి గూడెంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.